భారత్ న్యూస్ విజయవాడ…పలాసలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ!

ఏపీలో శ్రీకాకుళం జిల్లా పలాసలో పొలిటికల్ ఫైట్ తారాస్థాయికి చేరింది. టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష
అనుచరులు, మాజీ మంత్రి, వైసీపీ నేత సీదిరి అప్పలరాజు అనుచరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో గాయాలపాలైన వారికి ప్రభుత్వ ఆసుప్రతికి తరలించారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.