Category: AP Telugu News

మదనపల్లెకు సంభందించిన జనసేన నాయకుల వల్ల నష్టపోయి ఆత్మహత్య

..భారత్ న్యూస్ మచిలీపట్నం,మదనపల్లెకు సంభందించిన జనసేన నాయకుల వల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకుంటానని సూసైడ్ వీడియో తీసుకున్న కలికిరి జనసేన మండల అధ్యక్షుడు. పోలీసులు సకాలంలో స్పందించి టెక్నాలజీ ఆధారంగా అతడున్న స్థలాన్ని కనుగొని ప్రాణాలతో క్షేమంగా పట్టుకోగలిగారు.త్వరిత గతిన స్పందించి…

మంటలు .. 37 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు

భారత్ న్యూస్ విజయవాడ…మంటలు .. 37 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు మంటలు .. 37 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలుతెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. పలు చోట్ల సాధారణం కన్నా 2-3 డిగ్రీలు ఎక్కువగా రికార్డవుతున్నాయి. దాంతో పాటు ఉక్కపోత తీవ్రత కూడా క్రమంగా…

మోదీని కలవడం ఆనందంగా ఉంది: సుందర్ పిచాయ్

భారత్ న్యూస్ విశాఖపట్నం..మోదీని కలవడం ఆనందంగా ఉంది: సుందర్ పిచాయ్ పారిస్లో AI యాక్షన్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సదస్సుకు హాజరయ్యేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్.. మోదీని కలుసున్నారు.…

శ్రీవారి సేవలో ప్రశాంత్ కిశోర్

.భారత్ న్యూస్ అమరావతి,,.శ్రీవారి సేవలో ప్రశాంత్ కిశోర్ AP: తిరుమల శ్రీవారిని ప్రముఖ ఎన్నికవ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ దర్శించుకున్నారు. ఈరోజు(బుధవారం) తెల్లవారుజామున తన సతీమణితో కలిసి ప్రశాంత్ కిశోర్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు…

రేపు పార్లమెంటు ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు?

భారత్ న్యూస్ ఢిల్లీ…..రేపు పార్లమెంటు ముందుకు కొత్త ఆదాయపు పన్ను బిల్లు? ప్రస్తుతం అమలులో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన…

ప్రచార‌ంలోఎమ్మెల్సీ ఓటర్లకి అవగాహన కల్పించాలని కమిటీ మెంబర్స్ కి సూచనలిచ్చిన చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి,

భారత్ న్యూస్ ప్రతినిధి:::: ఏలూరు జిల్లా ముదినేపల్లి :::: ప్రచార‌ంలోఎమ్మెల్సీ ఓటర్లకి అవగాహన కల్పించాలని కమిటీ మెంబర్స్ కి సూచనలిచ్చిన చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి విద్యావంతుడైన రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించాలని రెండు జిల్లాలలో…

నేటి నుంచి పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటన

భారత్ న్యూస్ విజయవాడ…నేటి నుంచి పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక పర్యటన 4 రోజులు ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా కేరళ, తమిళనాడులోని అనంత పద్మనాభ స్వామి, మధురై మీనాక్షి, శ్రీ పరస రామస్వామి, అగస్త్య జీవసమాధి, తదితర ఆలయాలను సందర్శించనున్న డిప్యూటీ సీఎం…

మొదటి సంవత్సరం 55 వేల ఉద్యోగాలు ఇచ్చాం,

..భారత్ న్యూస్ హైదరాబాద్….మొదటి సంవత్సరం 55 వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇంకో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి….

ఆంధ్ర ప్రదేశ్ :ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పాస్‌ పుస్తకాలు,

భారత్ న్యూస్ విజయవాడ,,Ammiraju Udaya Shankar.sharma News Editor……ఆంధ్ర ప్రదేశ్ : ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పాస్‌ పుస్తకాలు రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర ఉన్న కొత్త పాసుపుస్తకాలను ఏప్రిల్‌ 1 నుంచి పంపిణీ చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది.…

పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల సైటెర్లు….

..భారత్ న్యూస్ అమరావతి..పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల సైటెర్లు….. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆమె మాట్లాడుతూ.. ‘ఆడపిల్లల జోలికొస్తే తొక్కిపెట్టి నార…