ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్‌టీజీఎస్‌ అధికారులతో మంత్రి నారా లోకేశ్ సమీక్ష

భారత్ న్యూస్ గుంటూరు…Ammiraju Udaya Shankar.sharma News Editor…ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్‌టీజీఎస్‌ అధికారులతో మంత్రి నారా లోకేశ్ సమీక్ష

రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడి

ప్రతి పెద్ద కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని మంత్రి ఆదేశాలు

వేగవంతంగా యూనిట్ల స్థాపనకు యంత్రాంగం చర్యలు చేపట్టాలని సూచన

ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపిన మంత్రి నారా లోకేశ్….