బీసీల చలో ఢిల్లీ :
భారత్ న్యూస్ న్యూఢిల్లీ,బీసీల చలో ఢిల్లీ : బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలని బీసీ సంఘాల డిమాండ్ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని అంటున్న బీసీ సంఘాలు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన బీసీ నేతలు
Telugu & English News
భారత్ న్యూస్ న్యూఢిల్లీ,బీసీల చలో ఢిల్లీ : బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలని బీసీ సంఘాల డిమాండ్ దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని అంటున్న బీసీ సంఘాలు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన బీసీ నేతలు
భారత్ న్యూస్ విజయవాడ…రాష్ట్ర ప్రభుత్వం.. ఏప్రిల్ 1వ తేదీని ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
భారత్ న్యూస్ మచిలీపట్నం…కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం లారీని ఢీకొన్న కారు కారులో ప్రయాణిస్తున్న తెనాలికి చెందిన ముగ్గురు వ్యక్తులు గిడుగు రవి మోహన్ బాబు, అతని భార్య అరుణ, మనవడు షణ్ముఖ…
భారత్ న్యూస్ హైదరాబాద్…. .TGIIC చేసిన ప్రకటనను ఖండించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రెవెన్యూ అధికారులు జూలై 2024లో HCU ప్రాంగణంలోని 400 ఎకరాలలో ఎటువంటి సర్వే నిర్వహించలేదు ఇప్పటివరకు భూమికి చెందిన స్థలాకృతిని మాత్రమే ప్రాథమికంగా తనిఖీ మాత్రమే చేయబడింది…
The new investment by Taj Varun Group marks another milestone to transform Visakhapatnam into a hub of hospitality, commerce and innovation. This project will generate 3,500 direct jobs in Phase…
భారత్ న్యూస్ హైదరాబాద్…. .HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ భూములు లేవు అభివృద్ధికి ఇచ్చిన భూముల్లో చెరువు లేదు న్యాయ పోరాటం ద్వారా భూమిని దక్కించుకున్నాం- తెలంగాణ…
ఏలూరు జిల్లా ముదినేపల్లి :::: ఒంటరి వ్యక్తి మృతికి సంతాపం తెలియజేసి అంతిమయాత్ర ఖర్చులకు ఆర్థిక సహాయాన్ని అందించిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి మదినేపల్లి మండలంలోని విశ్వనాద్రి పాలెం గ్రామంలో 30 సంవత్సరాల వయసు గలిగిన పెయ్యల దుర్గారావు…
భారత్ న్యూస్ న్యూఢిల్లీ,మనుషుల అక్రమ రవాణా సిండికేట్పై ఎన్ఐఏ కొరడా ఢిల్లీలోని తిలక్ నగర్కు చెందిన గగన్దీప్ సింగ్ అలియాస్ గోల్డీ అరెస్ట్ పంజాబ్లోని తరన్ తరన్కు ఓ బాధితుడి నుంచి రూ.45 లక్షలు వసూలు డంకీ మార్గాల్లో గతేడాది డిసెంబర్లో…
భారత్ న్యూస్ అలహాబాద్,అలహాబాద్ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది మధురలోని బాంకే బిహారీ ఆలయానికి చెందిన 12 ఎకరాల భూమిని కోర్టు తిరిగి ఇచ్చింది ఈ భూమిని మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ రాత్రికి రాత్రే ముస్లిం ట్రస్ట్కు అక్రమంగా స్మశానవాటిక…
భారత్ న్యూస్ హైదరాబాద్…. .వాన్గార్డ్ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం తన మొట్టమొదటి గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించనున్న వాన్గార్డ్ నాలుగేళ్లలో దాదాపు 2,300 మందికి ఉపాధి కల్పించనున్న సంస్థ AI, డేటా & మొబైల్ ఇంజనీరింగ్పై…