Month: February 2025

.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన సీఎం రేవంత్ రెడ్డి..

…భారత్ న్యూస్ హైదరాబాద్….కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోవడం లేదు బెంగళూరు, చెన్నై మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి కేంద్రం హైదరాబాద్ మెట్రో విస్తరణ విషయంలో నిర్లక్ష్యం చేస్తోంది…

బ్యాంకర్ల త్రైమాసిక సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

రైజింగ్ తెలంగాణలో బ్యాంకర్స్ పాత్ర కీలకం ..భారత్ న్యూస్ హైదరాబాద్….బ్యాంకర్ల త్రైమాసిక సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు రైజింగ్ తెలంగాణలో బ్యాంకర్స్ పాత్ర కీలకం స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకర్స్ తో కలిసి 6,000 కోట్లు మార్చి…

అంకెల గారడీ. అమలు శూన్యం – రాష్ట్ర బడ్జెట్ పై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఎద్దేవా

“అంకెల గారడీ. అమలు శూన్యం – రాష్ట్ర బడ్జెట్ పై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఎద్దేవా తిరుపతి (భారత్ న్యూస్ ) రాష్ట్ర బడ్జెట్ పై తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ,…

స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు – టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు•⁠ ⁠ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ప్రారంభం

స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు – టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు•⁠ ⁠ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు ప్రారంభం తిరుపతి( భారత్ న్యూస్ ) రిపోర్టర్ హేమంత్. టిటిడిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ ద్వారా యువతకు అవకాశం కల్పిస్తామని…

సింహ వాహనంపై యోగ నరసింహ స్వామి అలంకారంలో శ్రీనివాసుడు

సింహ వాహనంపై యోగ నరసింహ స్వామి అలంకారంలో శ్రీనివాసుడు హైదరాబాద్ (భారత్ న్యూస్) (రిపోర్టర్ హేమంత్ ) జూబ్లీహిల్స్ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ యోగ నరసింహ స్వామి అలంకారంలో సింహ వాహనంపై అభయమిచ్చారు.

పాకాలలో టైలర్స్ డే దినోత్సవం సందర్భంగా రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ…..

పాకాలలో టైలర్స్ డే దినోత్సవం సందర్భంగా రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ….. శ్రీ చైతన్య టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాకాల ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ….. పాకాల ( భారత్ న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం…

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 48వేల 341కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు.

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 48వేల 341కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. దేశం, రాష్ట్రం అభివృద్ధికి దోహదపడేది వ్యవసాయ రంగం అని పేర్కొంటు..రైతులకు మనసారా నమస్కరిస్తూ వ్యవసాయ బడ్జెట్‌ను సభ ముందుంచారు.

పవన్ కళ్యాణ్ కు సిగ్గు లేదు, వాడో వేస్ట్ ఫెలో : KA పాల్

భారత్ న్యూస్ విజయవాడ…పవన్ కళ్యాణ్ కు సిగ్గు లేదు, వాడో వేస్ట్ ఫెలో : KA పాల్ పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఖజానా ఖాళీ అయిందని చంద్రబాబు ఏడుస్తున్నాడు రూ.10 లక్షల కోట్ల అప్పు ఉంటే రూ.13 లక్షల…