Month: January 2025

అన్నా క్యాంటీన్లలో నాణ్యమైన ఆహారం అందించండి.

అన్నా క్యాంటీన్లలో నాణ్యమైన ఆహారం అందించండి. కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి( భారత్ న్యూస్) నగరంలోని అన్నా క్యాంటీన్లలో నాణ్యమైన ఆహార పదార్థాలు ప్రజలకు అందించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద ఉన్న…

విద్యుత్ శాఖ తీరుతో భారీ నష్టాలు: రైతుల పరిస్థితి అగమ్య గోచరం

విద్యుత్ శాఖ తీరుతో భారీ నష్టాలు: రైతుల పరిస్థితి అగమ్య గోచరం పాకాల ( భారత్ న్యూస్ ) విద్యుత్ శాఖ నిర్లక్ష్య వైఖరితో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పాకాల మండలంలో తరచూ షార్ట్ సర్క్యూట్ అవుతూ ఉండటం అధికారులు పట్టించుకోకపోవడంతో…

స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలి?: సుప్రీంకోర్టు

భారత్ న్యూస్ ఢిల్లీ….స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం కావాలి?: సుప్రీంకోర్టు తెలంగాణ : పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌,…

కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం మీకు ఉన్నప్పుడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి మీకు ఇబ్బంది

భారత్ న్యూస్ విజయవాడ…కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం మీకు ఉన్నప్పుడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి మీకు ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నాం. మీ మద్దతుతో అధికారం అనుభవిస్తున్న మోడీ గారు..రాష్ట్ర విభజన హామీలను వెంటనే నెరవేర్చాలి. ఈ నెల 31…

కోర్టు ధిక్కరణ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి, తన పాస్‌పోర్టు న్యాయస్థానం కస్టడీలో ఉండగానే అమెరికాకు పారిపోవడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

భారత్ న్యూస్ ఢిల్లీ…..కోర్టు ధిక్కరణ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి, తన పాస్‌పోర్టు న్యాయస్థానం కస్టడీలో ఉండగానే అమెరికాకు పారిపోవడంపై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. Delhi: పాస్‌పోర్టు లేకుండానే అతను దేశాన్ని వీడి ఎలా వెళ్లగలిగాడని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.ఈ వ్యవహారంపై…

300 కోట్ల కుంభకోణం: శ్రీలక్ష్మి శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ యజమాని గుర్రం విజయలక్ష్మి అరెస్ట్

..భారత్ న్యూస్ హైదరాబాద్….300 కోట్ల కుంభకోణం: శ్రీలక్ష్మి శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ యజమాని గుర్రం విజయలక్ష్మి అరెస్ట్ హైదరాబాద్, దుండిగల్: గత ఏడేళ్లుగా GLC విల్లా ప్రాజెక్టులో మోసపూరిత వ్యవహారాలకు పాల్పడి 400 కోట్ల కుంభకోణం చేసిన ఎన్ఆర్ఐ గుర్రం విజయలక్ష్మిని గురువారం…

తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్

భారత్ న్యూస్ విశాఖపట్నం..తుపాకీతో కాల్చుకొని ఎస్ఐ మృతి చెందిన ఘటన తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం చోటుచేసుకుంది. తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గా పని పనిచేస్తున్న ఏజీఎస్ మూర్తి ఇటీవల పలు ఆరోపణలు నేపథ్యంలో సస్పెండ్ అయ్యారు.శుక్రవారం…

పిభ్రవరి 4న రథసప్తమికి వైభవంగా ఏర్పాట్లు,

…పిభ్రవరి 4న రథసప్తమికి వైభవంగా ఏర్పాట్లు పటిష్ట భద్రతా చర్యలు ఫిబ్రవరి 3 నుండి 5వ తేది వరకు ఎస్ఎస్ డి టోకెన్ల జారీ నిలిపివేత టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు తిరుమల (భారత్ న్యూస్ ) ఫిబ్రవరి 4వ తేది…